Annadhatha Sukhibhava Scheme 2025: అర్హుల జాబితా వచ్చింది- ₹7,000/- డిపాజిట్ అయ్యే తేదీ ఇదే: మీ పేరు చెక్ చేసుకోండి.

Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2025 మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి అధికారిక తేదీని ప్రకటించింది. జూలై 18, 2025న లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ₹7,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితా ని విడుదల చేసిన అధికారులు, ఆ జాబితాలో పేర్లు లేని రైతులు జూలై 13వ తేదీలోగా అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని సూచించింది. రైతులు వారు ఈ పథకానికి లబ్ధిదారులు అవునా కాదా తెలుసుకోవడానికి, … Read more

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా విడుదల చేశారు: మీ పేరు చెక్ చేయండి, పేరు లేని వారు 10వ తేదీలోగా ఇలా ఫిర్యాదు చేయండి

Annadatha sukhibhava scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం జూలై నెలలో ప్రారంభించబోయే ” అన్నదాత సుఖీభవ పథకం 2025 ( annadatha sukhibhava scheme 2025) కు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్లో స్టేటస్ లింక్ యాక్టివేట్ చేశారు. ఆ లింకు ఓపెన్ చేసి రైతు యొక్క ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, ఈ పథకానికి మీరు అర్హులా కాదా … Read more

AP Annadhatha Sukhibhava Scheme 2025 Status Check Official: మీరు Eligible? కాదా చెక్ చేసుకోండి

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటయినటువంటి ” అన్నదాత సుఖీభవ” పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలలోనే రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి విడత డబ్బులు కూడా కలిపిమొత్తం ₹7,000/- రైతుల ఖాతాల్లో నేరుగా డిపాజిట్ చేయనుంది. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తులు చేసుకున్న రైతులు వారు ఈ పథకానికి అర్హులా కాదా … Read more

Annadhatha Sukhibhava Scheme 2025: 47.77 లక్షల రైతుల అకౌంట్ లో డబ్బులు జమ – అర్హుల జాబితా చూసుకోండి

Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోఫా సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 47.77 లక్షల రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా ఇప్పటివరకు 98 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసినట్లు, ఇంకా 61 వేల మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని వ్యవసాయ … Read more

AP Annadhatha Sukhibhava Scheme 2025: రైతుల ఖాతాల్లోకి ఒక్కసారిగా ₹20,000/- విడుదల: రైతన్నలకు భారీ శుభవార్త

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు పెద్ద శుభవార్తని అందించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కొత్తగా ప్రారంభించడానికి నిర్ణయించింది.ఈసారి రైతులకు ఒక్కసారిగా 20 వేల రూపాయలు చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ మొత్తం డబ్బులను విడుదల చేయనున్నట్లు సమాచారం. విడతల వారీగా ₹20,000/- రూపాయలు విడుదల చేసే … Read more

అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా: మొదటి విడతలో ₹7,000/- జమ: జాబితా ఎలా చూడాలి -eKYC ఎలా చేసుకోవాలి?

Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. అలాగే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంకా డిపాజిట్ కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం కిసాన్ ₹2,000/- రూపాయల డబ్బులతో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే … Read more

అన్నదాత సుఖీభవ పథకం 2025 ప్రారంభ తేదీ వచ్చేసింది: రైతుల అకౌంట్లో ₹20,000/- వేస్తారు: కావలసిన సర్టిఫికెట్స్, ఎలా అప్లై చేయాలి?

AP అన్నదాత సుఖీభవ పథకం 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల హామీల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava PM Kisan Scheme 2025) ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తోంది. రైతుల సంక్షేమం కోరి అర్హులైన రైతుల అకౌంటుల్లో ₹20,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకానికి రైతులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన, సర్టిఫికెట్స్ ఎలా అప్లై … Read more