సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో 2,352 Govt జాబ్స్ | Secunderabad Railway Notification 2025 | Freejobsintelugu
Secunderabad Railway Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ జోన్ సికింద్రాబాద్ రైల్వే నుండి 2,352 పోస్టులతో కొత్తగా గ్రూప్ డ్ లెవెల్ 1 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లొకేషన్స్ లోనే జాబ్ పోస్టింగ్ … Read more