తెలంగాణ రైతు భరోసా పథకం 2025: డబ్బులు డిపాజిట్ కాని వారు, రేపటిలోగా ఈ వివరాలు సబ్మిట్ చేయండి – వెంటనే డబ్బులు డిపాజిట్ అవుతాయి

Telangana Rythu Bharosa Scheme 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రంలో పంటలు పండించే రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ” రైతు భరోసా పథకం”ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 17వ తేదీ నుండి రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి.అయితే కొంతమంది రైతులకుడబ్బులు డిపాజిట్ కావట్లేదు. ఇలా డబ్బులు డిపాజిట్ కానీ రైతులకు మరొక అవకాశం ఇస్తూ జూన్ 20వ తేదీలోగా అవసరమైన వివరాలను … Read more