ఫుడ్ డిపార్ట్మెంట్ లో ₹1.5లక్షల జీతంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | BIS Notification 2024 | Freejobsintelugu
BIS Notification 2024: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ₹1.5లక్షల జీతంతో 06 మానేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. MBA, ఇంజనీరింగ్ తో పాటు MBA చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 05 సంవత్సరాల వరకు అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం … Read more