AP EAMCET 2025 లో కేవలం 40 మార్కులు వచ్చిన వారికి పెద్ద శుభవార్త : రెండు విధాలుగా మీకు మార్కులు కలుస్తాయి – వెంటనే ఇలా చేయండి

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలో రాసిన విద్యార్థుల యొక్క ఆన్సర్ కి, రెస్పాన్స్ షీట్స్ ని ఉన్నత విద్యాశాఖ మండల విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కి చూసుకున్న విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు చూసి చాలా కంగారు పడుతున్నారు. చాలామందికి 40 కంటే తక్కువ మార్కులు లేదా 40 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఉండటం వల్ల వారికి అసలు ఎటువంటి ర్యాంకు, రాదేమో … Read more