తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం 2025 కు సంబంధించి మరొక కీలక సమాచారం వచ్చింది. గతంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు డిపాజిట్ కాని వారికి మరొక అవకాశం కల్పిస్తూ ఎవరికైతే డబ్బులు డిపాజిట్ కాలేదు వారి కోసం ప్రభుత్వం అధికారికంగా మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 13 2025వ తేదీలోగా ఎవరికైతే తల్లికి వందనం పథకం కింద డబ్బులు డిపాజిట్ కాలేదు వాళ్ళు మళ్ళీ … Read more

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: వారికి ₹13,000/- డబ్బు జమ అవుతుంది.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లిల పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారిలో “ఇవ్వాళ సాయంత్రం వరకే ఒకటవ తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు జమ అవుతుందని విద్యాశాఖ అధికారులు” తెలిపారు. కావున తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లుల పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకటవ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు ఈరోజు సాయంత్రంలోగా జాయిన్ … Read more

తల్లికి వందనం పథకం Alert: ఈ ఒక్కరోజే లాస్ట్ ఛాన్స్: ఈ ఒక్క పని చేస్తే ఒక్కరోజులో ₹13,000 డిపాజిట్ అవుతాయి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుండి ఈరోజు వరకు చాలామంది లబ్ధిదారులకు ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. అయితే డబ్బులు డిపాజిట్ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ దళితులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ ( అభ్యంతరాల ) ఫారం … Read more

ఏపీ తల్లికి వందనం డబ్బులు రాలేదా? మరో కొత్త జాబితా: ఇలా చేస్తే వారికి జూలై 5న డబ్బులు జమవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూన్ 12వ తేదీన పథకాన్ని ప్రారంభించి 13వ తేదీ నుండి ఈరోజు వరకు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది.అయితే కొంతమంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బులు జమ కాని వారికి మరొక ఆఖరి అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా వారు ఫిర్యాదులు సచివాలయంలో సమర్పించే విధంగా అవకాశం … Read more

తల్లికి వందనం పథకం డబ్బులు ₹13,000/- డిపాజిట్ కాలేదా?- అయితే ఈ గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయండి: ఐదు రోజుల్లో డిపాజిట్ అవుతాయి

AP talliki Vandanam scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ₹13,000 ఎకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే కొంతమంది తల్లిలా ఎకౌంట్లో ఇంతవరకు డబ్బులు డిపాజిట్ కాలేదు. అర్హతలు ఉండి కూడా డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రామ సచివాలయంలో ఒక ఫారం నింపి సబ్మిట్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ చేస్తున్న వారికి ఐదు రోజుల్లోనే డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. ఈ ఫారం ఎవరెవరు సబ్మిట్ చేయాలి?: … Read more