తల్లికి వందనం పథకం శుభవార్త: రేపు వీరికి ₹13,000 రూపాయలు డిపాజిట్ అవుతాయి – అర్హుల జాబితాలో మీ పేరు చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. మొదటి విడతలో డబ్బులు డిపాజిట్ కాని వారికి, అభ్యంతరాన్ని పరిశీలించిన తర్వాత అర్హులైన 9.51 లక్షల మందికి రెండవ విడతలో ₹13,000/- రేపు అనగా జూలై 10వ తేదీన తల్లుల ఖాతాలో డిపాజిట్ చేయనున్నారు. మొదటి తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే విద్యార్థులు, CBSE, ఇతర బోర్డులకి సంబంధించినటువంటి విద్యార్థులు … Read more

సూపర్ అప్డేట్: ఏపీ తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ ని మీ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు: వెంటనే మీరు అర్హులా కాదా చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 స్టేటస్ చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చింది. లబ్ధిదారులు వారి యొక్క మొబైల్ లోని వాట్సాప్ ద్వారానే స్టేటస్ చెక్ చేసుకొని వాళ్ళు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూసుకునే విధంగా ఏపీ మనమిత్ర యాప్ లో చాలా మంచి సౌకర్యం కల్పిస్తోంది. ఈ తల్లికి వందనం పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని స్కూలుకి వెళ్లే పిల్లలకు తల్లులకు … Read more