ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ విడత జాబితా విడుదల చేశారు: జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చూసుకోండి
AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన టువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ జూన్ 28వ తేదీ వరకు చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయినందున 2వ విడత జాబితాని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి ₹13,000/- రూపాయల … Read more