తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: వారికి ₹13,000/- డబ్బు జమ అవుతుంది.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లిల పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారిలో “ఇవ్వాళ సాయంత్రం వరకే ఒకటవ తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు జమ అవుతుందని విద్యాశాఖ అధికారులు” తెలిపారు. కావున తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లుల పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకటవ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు ఈరోజు సాయంత్రంలోగా జాయిన్ … Read more