తల్లికి వందనం పథకం శుభవార్త: రేపు వీరికి ₹13,000 రూపాయలు డిపాజిట్ అవుతాయి – అర్హుల జాబితాలో మీ పేరు చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. మొదటి విడతలో డబ్బులు డిపాజిట్ కాని వారికి, అభ్యంతరాన్ని పరిశీలించిన తర్వాత అర్హులైన 9.51 లక్షల మందికి రెండవ విడతలో ₹13,000/- రేపు అనగా జూలై 10వ తేదీన తల్లుల ఖాతాలో డిపాజిట్ చేయనున్నారు. మొదటి తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే విద్యార్థులు, CBSE, ఇతర బోర్డులకి సంబంధించినటువంటి విద్యార్థులు … Read more

తల్లికి వందనం పధకం పెద్ద ట్విస్ట్ : 2వ విడత డబ్బులు జమ జూలై 5న కాదు, కొత్త డేట్ ఇచ్చారు – జాబితాలో మీ పేరు చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత డబ్బులు డిపాజిట్ విషయంలో ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. జూలై 5వ తేదీన విడుదల చేయాల్సిన రెండవ విడత డబ్బులను, జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు మొదటి తరగతిలో మరియు పదో తరగతిలో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తి అయిన తరువాత … Read more