ఏపీ తల్లికి వందనం పథకం 2వ రెండవ విడత Final అఫీషియల్ జాబితా వచ్చేసింది: మీ పేరుతో ‘Eligible’ అని ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి రెండవ విడత అర్హుల ఫైనల్ జాబితా లిస్టు ని అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ రెండవ విడత జాబితాలో ‘Eligible and to be Paid’ అని ఉన్న లబ్ధిదారులకు కచ్చితంగా జూలై 10వ తేదీన డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు జూలై 10వ తేదీన పేరెంట్ … Read more

తల్లికి వందనం పధకం పెద్ద ట్విస్ట్ : 2వ విడత డబ్బులు జమ జూలై 5న కాదు, కొత్త డేట్ ఇచ్చారు – జాబితాలో మీ పేరు చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత డబ్బులు డిపాజిట్ విషయంలో ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. జూలై 5వ తేదీన విడుదల చేయాల్సిన రెండవ విడత డబ్బులను, జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు మొదటి తరగతిలో మరియు పదో తరగతిలో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తి అయిన తరువాత … Read more

తల్లికి వందనం పథకం 2వ జాబితా సిద్ధం: గ్రీవెన్స్ పెట్టినవాళ్లలో చాలా మందికి Eligible వచ్చింది-మీ పేరు ఇలా చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 కి సంబంధించి గ్రీవెన్స్ ( అభ్యంతరాలు) పెట్టుకున్న వారికి శుభవార్త. జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు డబ్బులు పడని తల్లులు అభ్యంతరాలు పెట్టుకున్న వారి యొక్క గ్రీవెన్స్ పత్రాలను పరిశీలించిన అధికారులు, వారిలో చాలామంది లబ్ధిదారులను తల్లికి వందనం పథకానికి “Eligible” గా పరిగణిస్తూ రెండవ జాబితా ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబితాలో … Read more

AP తల్లికి వందనం 2వ విడత జాబితా విడుదల చేశారు: వారందరికీ జూలై 5న ₹13,000/- డిపాజిట్ : మీ పేరు చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు పెద్ద శుభవార్త. జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వారి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అర్హతలు కలిగినటువంటి వారి యొక్క వివరాలను రెండవ జాబితాలో పొందుపరిచి వారి యొక్క వివరాలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ₹13,000/- విద్యార్థి … Read more

ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ విడత జాబితా విడుదల చేశారు: జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన టువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ జూన్ 28వ తేదీ వరకు చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయినందున 2వ విడత జాబితాని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి ₹13,000/- రూపాయల … Read more

తల్లికి వందనం పథకం Alert: ఈ ఒక్కరోజే లాస్ట్ ఛాన్స్: ఈ ఒక్క పని చేస్తే ఒక్కరోజులో ₹13,000 డిపాజిట్ అవుతాయి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుండి ఈరోజు వరకు చాలామంది లబ్ధిదారులకు ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. అయితే డబ్బులు డిపాజిట్ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ దళితులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ ( అభ్యంతరాల ) ఫారం … Read more

ఏపీ తల్లికి వందనం డబ్బులు రాలేదా? మరో కొత్త జాబితా: ఇలా చేస్తే వారికి జూలై 5న డబ్బులు జమవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూన్ 12వ తేదీన పథకాన్ని ప్రారంభించి 13వ తేదీ నుండి ఈరోజు వరకు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది.అయితే కొంతమంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బులు జమ కాని వారికి మరొక ఆఖరి అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా వారు ఫిర్యాదులు సచివాలయంలో సమర్పించే విధంగా అవకాశం … Read more

తల్లికి వందనం పథకం 2025 ప్రారంభ తేదీ వచ్చేసింది: ప్రతి బిడ్డకు ₹15000/- తల్లి అకౌంట్లో వేస్తారు- కావలసిన అర్హతలు మరియు సర్టిఫికెట్స్

AP Thalliki Vandhanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వెళ్లేటువంటి పిల్లల తల్లులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీ నాడు అంటే పాఠశాలల రీఓపెనింగ్ రోజు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే అంతమంది ఎకౌంట్లోను ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా … Read more