AP తల్లికి వందనం పధకం రెండో విడత డబ్బులు జమ: అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. అయితే అందులో కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు డిపాజిట్ కానీ పల్లబ్ధిదారులు జూన్ 20వ తేదీ వరకు వారి యొక్క అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ జూన్ 28వ తేదీ … Read more

తల్లికి వందనం పథకం Alert: ఈ ఒక్కరోజే లాస్ట్ ఛాన్స్: ఈ ఒక్క పని చేస్తే ఒక్కరోజులో ₹13,000 డిపాజిట్ అవుతాయి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుండి ఈరోజు వరకు చాలామంది లబ్ధిదారులకు ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. అయితే డబ్బులు డిపాజిట్ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ దళితులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ ( అభ్యంతరాల ) ఫారం … Read more

ఏపీ తల్లికి వందనం డబ్బులు రాలేదా? మరో కొత్త జాబితా: ఇలా చేస్తే వారికి జూలై 5న డబ్బులు జమవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూన్ 12వ తేదీన పథకాన్ని ప్రారంభించి 13వ తేదీ నుండి ఈరోజు వరకు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది.అయితే కొంతమంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బులు జమ కాని వారికి మరొక ఆఖరి అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా వారు ఫిర్యాదులు సచివాలయంలో సమర్పించే విధంగా అవకాశం … Read more

తల్లికి వందనం పథకం డబ్బులు ₹13,000/- డిపాజిట్ కాలేదా?- అయితే ఈ గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయండి: ఐదు రోజుల్లో డిపాజిట్ అవుతాయి

AP talliki Vandanam scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ₹13,000 ఎకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే కొంతమంది తల్లిలా ఎకౌంట్లో ఇంతవరకు డబ్బులు డిపాజిట్ కాలేదు. అర్హతలు ఉండి కూడా డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రామ సచివాలయంలో ఒక ఫారం నింపి సబ్మిట్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ చేస్తున్న వారికి ఐదు రోజుల్లోనే డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. ఈ ఫారం ఎవరెవరు సబ్మిట్ చేయాలి?: … Read more

సూపర్ అప్డేట్: ఏపీ తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ ని మీ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు: వెంటనే మీరు అర్హులా కాదా చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 స్టేటస్ చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చింది. లబ్ధిదారులు వారి యొక్క మొబైల్ లోని వాట్సాప్ ద్వారానే స్టేటస్ చెక్ చేసుకొని వాళ్ళు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూసుకునే విధంగా ఏపీ మనమిత్ర యాప్ లో చాలా మంచి సౌకర్యం కల్పిస్తోంది. ఈ తల్లికి వందనం పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని స్కూలుకి వెళ్లే పిల్లలకు తల్లులకు … Read more

Breaking: తల్లికి వందనం పథకం 2025 కొత్త లిస్టు విడుదల- వారికి జూలైలో డబ్బులు జమ : NPCI తప్పులు వల్ల డబ్బులు రాలేదా?- అయితే ఎలా చేయండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం ద్వారా పిల్లలను స్కూల్ కి పంపుతున్నటువంటి తల్లులను ప్రోత్సహించడానికి ₹13,000/- ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే నిన్నటి నుంచి చాలామంది తల్లిల ఖాతాలో డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది పేర్లు ఫైనల్ లిస్టులో ఉండి కూడా డబ్బులు జమ కాలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ జూలై నెలలో … Read more

ఏపీ తల్లికి వందనం పథకం కొత్త అప్డేట్: స్టేటస్ చెక్, అప్లికేషన్ లింక్, లబ్ధిదారుల వివరాలు ఇక్కడ చూడండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడికి వెళ్లే పిల్లల తల్లులకు అందించే తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.లబ్ధిదారులైనా కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్స్ ఆక్టివేట్ లో లేకపోవడం వల్ల అర్హులైన వారికి డబ్బులు ఎకౌంట్లో డిపాజిట్ కావడం లేదని, అర్హులైన లబ్ధిదారులు తమ యొక్క బ్యాంకు ఖాతా స్టేటస్ మరియు యాక్టివేషన్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని తెలిపారు. అలా బ్యాంక్ అకౌంట్ … Read more

పెద్ద శుభవార్త: తల్లికి వందనం పధకం డబ్బులు ₹13,000/- అకౌంట్ లో డిపాజిట్ అవుతున్నాయి: మీకు వచ్చాయా? – కొత్తగా ఎలా Apply చెయ్యాలి?

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి (AP Thalliki Vandanam Scheme 2025) సంబంధించి ఒక పెద్ద శుభవార్త. జూన్ 12వ తేదీన ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి 12వ తేదీ వరకు పూర్తి అర్హతలు కలిగినటువంటి వారికి ఈరోజు ఉదయం నుండి 13వేల రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి డిపాజిట్ అయిన చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కి సంబంధించినటువంటి … Read more

Breaking: తల్లికి వందనం పథకం 2025 Eligible, Ineligible list వచ్చేసింది: మీ పేరు ఉందా లేదా చూసుకోండి: డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ ఇదే

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం 2025 పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) నిన్న జూన్ 12వ తేదీన అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా స్కూలుకి పిల్లలను పంపే తల్లులకు 15000 రూపాయల ఆర్థిక సాయం అందనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవ విడుదల చేసి షెడ్యూల్ ని ప్రకటించడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఎలిజిబుల్ అభ్యర్థులు, అర్హత లేని అభ్యర్థుల వివరాల లిస్టు ఎక్కడ … Read more

తల్లికి వందనం పథకం 2025 పెద్ద ట్విస్ట్ ఇచ్చారు: ₹15,000/- కాదు ₹13,000/-మాత్రమే: మిగిలిన 2వేలు ఎందుకు కట్

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ₹15000/- అందిస్తామని ప్రకటించిన కూడా ఈ రోజు పథకం ప్రారంభించే సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి తల్లి అకౌంట్లో 13000 మాత్రమే జమ చేయడం జరుగుతుంది అని మీడియా ముఖంగా తెలిపారు. అయితే 15000 ఇవ్వకుండా 13000 మాత్రమే ఇస్తూ 2000 కట్ చేయడం వెనుక కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలామంది మహిళలు అనుకుంటున్నారు. ఈ 2000 రూపాయలు … Read more