తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం 2025 కు సంబంధించి మరొక కీలక సమాచారం వచ్చింది. గతంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు డిపాజిట్ కాని వారికి మరొక అవకాశం కల్పిస్తూ ఎవరికైతే డబ్బులు డిపాజిట్ కాలేదు వారి కోసం ప్రభుత్వం అధికారికంగా మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 13 2025వ తేదీలోగా ఎవరికైతే తల్లికి వందనం పథకం కింద డబ్బులు డిపాజిట్ కాలేదు వాళ్ళు మళ్ళీ … Read more

తల్లికి వందనం పథకం Alert: ఈ ఒక్కరోజే లాస్ట్ ఛాన్స్: ఈ ఒక్క పని చేస్తే ఒక్కరోజులో ₹13,000 డిపాజిట్ అవుతాయి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుండి ఈరోజు వరకు చాలామంది లబ్ధిదారులకు ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. అయితే డబ్బులు డిపాజిట్ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ దళితులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ ( అభ్యంతరాల ) ఫారం … Read more

ఏపీ తల్లికి వందనం డబ్బులు రాలేదా? మరో కొత్త జాబితా: ఇలా చేస్తే వారికి జూలై 5న డబ్బులు జమవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూన్ 12వ తేదీన పథకాన్ని ప్రారంభించి 13వ తేదీ నుండి ఈరోజు వరకు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది.అయితే కొంతమంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బులు జమ కాని వారికి మరొక ఆఖరి అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా వారు ఫిర్యాదులు సచివాలయంలో సమర్పించే విధంగా అవకాశం … Read more

తల్లికి వందనం పథకం డబ్బులు ₹13,000/- డిపాజిట్ కాలేదా?- అయితే ఈ గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయండి: ఐదు రోజుల్లో డిపాజిట్ అవుతాయి

AP talliki Vandanam scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ₹13,000 ఎకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే కొంతమంది తల్లిలా ఎకౌంట్లో ఇంతవరకు డబ్బులు డిపాజిట్ కాలేదు. అర్హతలు ఉండి కూడా డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రామ సచివాలయంలో ఒక ఫారం నింపి సబ్మిట్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ చేస్తున్న వారికి ఐదు రోజుల్లోనే డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. ఈ ఫారం ఎవరెవరు సబ్మిట్ చేయాలి?: … Read more

పెద్ద శుభవార్త: తల్లికి వందనం పధకం డబ్బులు ₹13,000/- అకౌంట్ లో డిపాజిట్ అవుతున్నాయి: మీకు వచ్చాయా? – కొత్తగా ఎలా Apply చెయ్యాలి?

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి (AP Thalliki Vandanam Scheme 2025) సంబంధించి ఒక పెద్ద శుభవార్త. జూన్ 12వ తేదీన ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి 12వ తేదీ వరకు పూర్తి అర్హతలు కలిగినటువంటి వారికి ఈరోజు ఉదయం నుండి 13వేల రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి డిపాజిట్ అయిన చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కి సంబంధించినటువంటి … Read more

Breaking: తల్లికి వందనం పథకం 2025 Eligible, Ineligible list వచ్చేసింది: మీ పేరు ఉందా లేదా చూసుకోండి: డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ ఇదే

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం 2025 పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) నిన్న జూన్ 12వ తేదీన అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా స్కూలుకి పిల్లలను పంపే తల్లులకు 15000 రూపాయల ఆర్థిక సాయం అందనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవ విడుదల చేసి షెడ్యూల్ ని ప్రకటించడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఎలిజిబుల్ అభ్యర్థులు, అర్హత లేని అభ్యర్థుల వివరాల లిస్టు ఎక్కడ … Read more

తల్లికి వందనం పథకం 2025 పెద్ద ట్విస్ట్ ఇచ్చారు: ₹15,000/- కాదు ₹13,000/-మాత్రమే: మిగిలిన 2వేలు ఎందుకు కట్

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ₹15000/- అందిస్తామని ప్రకటించిన కూడా ఈ రోజు పథకం ప్రారంభించే సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి తల్లి అకౌంట్లో 13000 మాత్రమే జమ చేయడం జరుగుతుంది అని మీడియా ముఖంగా తెలిపారు. అయితే 15000 ఇవ్వకుండా 13000 మాత్రమే ఇస్తూ 2000 కట్ చేయడం వెనుక కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలామంది మహిళలు అనుకుంటున్నారు. ఈ 2000 రూపాయలు … Read more

AP తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ చెక్: డబ్బులు వచ్చాయా లేదా?.స్టేటస్ ఎలా చెక్ చేయాలి?-పూర్తి గైడ్

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. సూపర్ సెక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం. ఈ పథకం ద్వారా స్కూలుకి వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి ₹15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి, పిల్లల చదువులకు సహాయ పడడం కోసం ఈ పథకాన్ని మొదటిసారిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ₹15,000/- నేరుగా తల్లి యొక్క బ్యాంకు … Read more

శుభవార్త: తల్లికి వందనం పథకం ప్రారంభం: కొత్తవారు ఇలా వెంటనే అప్లై చేయండి : వారికి కూడా ₹15,000 జమవుతాయి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) అధికారికంగా ప్రారంభించింది. అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ₹15,000/- జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹8,745/- కోట్లు జమ చేయనున్నారు. పిల్లల విద్యను ప్రోత్సహించే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్కూలుకి పంపించే తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది … Read more

Breaking: తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల – ఏపీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ₹15,000/- జమ: ఇలా Apply చెయ్యండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లాడికి ₹15,000 రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడానికి తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme 2025) ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా … Read more