ఏపీ తల్లికి వందనం డబ్బులు రాలేదా? మరో కొత్త జాబితా: ఇలా చేస్తే వారికి జూలై 5న డబ్బులు జమవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూన్ 12వ తేదీన పథకాన్ని ప్రారంభించి 13వ తేదీ నుండి ఈరోజు వరకు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది.అయితే కొంతమంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బులు జమ కాని వారికి మరొక ఆఖరి అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా వారు ఫిర్యాదులు సచివాలయంలో సమర్పించే విధంగా అవకాశం … Read more

తల్లికి వందనం పథకం డబ్బులు ₹13,000/- డిపాజిట్ కాలేదా?- అయితే ఈ గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయండి: ఐదు రోజుల్లో డిపాజిట్ అవుతాయి

AP talliki Vandanam scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ₹13,000 ఎకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే కొంతమంది తల్లిలా ఎకౌంట్లో ఇంతవరకు డబ్బులు డిపాజిట్ కాలేదు. అర్హతలు ఉండి కూడా డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రామ సచివాలయంలో ఒక ఫారం నింపి సబ్మిట్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ చేస్తున్న వారికి ఐదు రోజుల్లోనే డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. ఈ ఫారం ఎవరెవరు సబ్మిట్ చేయాలి?: … Read more

సూపర్ అప్డేట్: ఏపీ తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ ని మీ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు: వెంటనే మీరు అర్హులా కాదా చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 స్టేటస్ చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చింది. లబ్ధిదారులు వారి యొక్క మొబైల్ లోని వాట్సాప్ ద్వారానే స్టేటస్ చెక్ చేసుకొని వాళ్ళు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూసుకునే విధంగా ఏపీ మనమిత్ర యాప్ లో చాలా మంచి సౌకర్యం కల్పిస్తోంది. ఈ తల్లికి వందనం పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని స్కూలుకి వెళ్లే పిల్లలకు తల్లులకు … Read more

Breaking: తల్లికి వందనం పథకం 2025 కొత్త లిస్టు విడుదల- వారికి జూలైలో డబ్బులు జమ : NPCI తప్పులు వల్ల డబ్బులు రాలేదా?- అయితే ఎలా చేయండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం ద్వారా పిల్లలను స్కూల్ కి పంపుతున్నటువంటి తల్లులను ప్రోత్సహించడానికి ₹13,000/- ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే నిన్నటి నుంచి చాలామంది తల్లిల ఖాతాలో డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది పేర్లు ఫైనల్ లిస్టులో ఉండి కూడా డబ్బులు జమ కాలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ జూలై నెలలో … Read more

Breaking: తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల – ఏపీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ₹15,000/- జమ: ఇలా Apply చెయ్యండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లాడికి ₹15,000 రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడానికి తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme 2025) ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా … Read more