AP EAMCET 2025: 5,000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచెస్ వస్తాయి?.
AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 7, 2025 నుండి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 5000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో తెలుసుకోవడానికి, గత సంవత్సరాల్లో వచ్చిన కటాఫ్ ర్యాంక్స్,కాలేజీ … Read more