గుడ్ న్యూస్: AP EAMCET 2025 ర్యాంకులు రెండోసారి విడుదల చేయనున్నారు. వీరికి ఇంటర్ మార్కుల వల్ల ర్యాంక్ మారనుంది.

AP EAMCET 2025 Re-Ranking: జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అది ఏమిటంటే ” qualifying marks (10 + 2) not available అని సూచించబడిన 27,588 మంది విద్యార్థులకు (MPC-18,253, BiPC-9,338) పూర్తిస్థాయిలో ర్యాంకులు ఇవ్వలేదు. ఎందుకంటే వారు తమ ఇంటర్మీడియట్ మార్కులను సబ్మిట్ చేయలేదు. లేదా అప్పటివరకు ఫలితాలు లభించలేదు( … Read more