ఏపీ ఎంసెట్ 2025: 30వ తేదీలోగా ఇంటర్ మార్కులు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి : 25% వెయిటేజ్ మార్కులు కలుస్తాయి : వెంటనే వివరాలు తెలుసుకోండి
AP EAMCET 2025 : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు మే 27వ తేదీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సెట్ చైర్మన్, జెఎన్టియు ఉపకులపతి అయిన CSRK ప్రసాద్ ఇతర ఇంటర్ బోర్డు విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా వారి యొక్క మార్కుల వివరాలను EAPCET వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చేయాలని తెలిపారు. 25% వెయిటేజ్ మార్కులు కేటాయిస్తున్నందున ఈ మార్కులు తప్పనిసరిగా సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ , ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ఎస్, డిప్లమా, ఇతర బోర్డుల … Read more