తెలంగాణ రైతు భరోసా పథకం 2025:అర్హుల జాబితా, అర్హతలు, కొత్తగా అప్లై చేసే విధానం

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ ప్రభుత్వం నూతన రైతు భరోసా పథకం 2025 ని, తెలంగాణలోని రైతన్నలకు ఆర్థిక భరోసాని అందించడమే లక్ష్యంగా రూపొందించడం జరిగింది. ప్రతి ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున ( ఖరీఫ్ సీజన్ కు 6000 + రభి సీజన్ కు 6000 )రైతులకు చెల్లిస్తారు. ఈ డబ్బులతో రైతులు పంట పెట్టుబడికి ఉపయోగించి పంటలను పండించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జూన్ 16వ తేదీన రైతు భరోసా … Read more