రేపు భారత్ బంద్: స్కూల్స్, కాలేజెస్, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంటుందా? లేదా?
Bharat Bundh 2025: దేశవ్యాప్తంగా రేపు జూలై 9, 2025న భారీ ఎత్తున భారత్ బంద్ నిర్వహించనున్నారు. ఈ భారత్ బంద్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. దాదాపుగా 25 కోట్ల మంది ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొననున్నాయని సమాచారం.ఇంత పెద్ద బంద్ కు గల కారణాలు ఏమిటి?, రేపు జరగబోయే భారత్ బంద్ కు స్కూల్స్, కాలేజెస్ , బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు పని చేస్తాయా లేదా?. పూర్తి సమాచారం … Read more