ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం: ఫలితాలు విడుదల చేసే తేదీ : పూర్తి వివరాలు చూడండి
AP 10th Supplementary Exams 2025: ఆంధ్రప్రదేశ్లో మే 19వ తేదీ నుండి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. నిన్న జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు 35,686 మంది విద్యార్థులకు గాను 22,238 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 765 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 543 పరీక్ష కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. అయితే ఈ పదవ తరగతి … Read more