ఏపీలో తల్లికి వందనం పధకంలాగానే మహిళల కోసం మరొక పథకం ప్రారంభం: ప్రతి మహిళ అకౌంట్ లో ₹15000/- జమ

AP Gruhini Scheme 2025: ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం లాగానే మహిళల కోసం మరొక పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాపు మహిళల కోసం కొత్తగా “గృహిణి పధకం” ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ పథకానికి కాపు వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. అర్హులైన మహిళ అకౌంట్లో ₹15 వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి.ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఏపీ గృహిణి పథకం హైలైట్స్ … Read more

ఏపీలో తల్లికి వందనం పథకంలాగానే మహిళలకు మరో పథకం: మహిళల అకౌంట్లో ₹15,000/- ఆర్థిక సహాయం: కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి?

తల్లికి వందనం కాదు.. ఏపీలో మహిళలకు మరో పథకం : ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థికంగా సహాయం చేసి వారు ఆర్థికంగా నెలకొకకునే విధంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని “కాపు మహిళలకు” ₹15,000/- ఆర్థిక సహాయం అందించే విధంగా “గృహిణి” అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి కాపు కులానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు. అయితే ఆ మహిళలు దరఖాస్తు చేసుకోవాలంటే వారికి ఉండవలసిన అర్హతలు, సర్టిఫికెట్ల వివరాలు, … Read more