AP RGUKT IIIT 2025 2nd Phase Results : Check Results @admissions25.rgukt.in/

AP RGUKT IIIT 2025 – 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇందులో నూజివీడు త్రిబుల్ ఐటీ లో నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనటువంటి విద్యార్థుల్లో 866 మంది సీటు సంపాదించారు. వీరిలో బాలురు 243 మంది, బాలికలు 623 మంది ఉన్నారు. రెండో రోజు జరిగిన కౌన్సిలింగ్లో 547 మంది విద్యార్థులను పిలువగా, 429 మంది … Read more