AP SSC 10th Supplementary Exams 2025 Hall Tickets Released: Check Details
AP SSC 10th Supplementary Exams 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలను మే 19వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. మరి కొద్ది రోజుల్లో నిర్వహించబోయే ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని ఇప్పుడే విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు హాల్ టికెట్స్ ని … Read more