Annadhatha Sukhibhava Scheme 2025: 47.77 లక్షల రైతుల అకౌంట్ లో డబ్బులు జమ – అర్హుల జాబితా చూసుకోండి
Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోఫా సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 47.77 లక్షల రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా ఇప్పటివరకు 98 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసినట్లు, ఇంకా 61 వేల మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని వ్యవసాయ … Read more