అన్నదాత సుఖీభవ పథకం 2025 ప్రారంభ తేదీ వచ్చేసింది: రైతుల అకౌంట్లో ₹20,000/- వేస్తారు: కావలసిన సర్టిఫికెట్స్, ఎలా అప్లై చేయాలి?

AP అన్నదాత సుఖీభవ పథకం 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల హామీల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava PM Kisan Scheme 2025) ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తోంది. రైతుల సంక్షేమం కోరి అర్హులైన రైతుల అకౌంటుల్లో ₹20,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకానికి రైతులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన, సర్టిఫికెట్స్ ఎలా అప్లై … Read more