Annadhatha Sukhibhava Scheme 2025: అర్హుల జాబితా వచ్చింది- ₹7,000/- డిపాజిట్ అయ్యే తేదీ ఇదే: మీ పేరు చెక్ చేసుకోండి.

Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2025 మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి అధికారిక తేదీని ప్రకటించింది. జూలై 18, 2025న లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ₹7,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితా ని విడుదల చేసిన అధికారులు, ఆ జాబితాలో పేర్లు లేని రైతులు జూలై 13వ తేదీలోగా అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని సూచించింది. రైతులు వారు ఈ పథకానికి లబ్ధిదారులు అవునా కాదా తెలుసుకోవడానికి, … Read more