AP Annadhatha Sukhibhava Scheme 2025: రైతుల ఖాతాల్లోకి ఒక్కసారిగా ₹20,000/- విడుదల: రైతన్నలకు భారీ శుభవార్త

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు పెద్ద శుభవార్తని అందించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కొత్తగా ప్రారంభించడానికి నిర్ణయించింది.ఈసారి రైతులకు ఒక్కసారిగా 20 వేల రూపాయలు చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ మొత్తం డబ్బులను విడుదల చేయనున్నట్లు సమాచారం. విడతల వారీగా ₹20,000/- రూపాయలు విడుదల చేసే … Read more

అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా: మొదటి విడతలో ₹7,000/- జమ: జాబితా ఎలా చూడాలి -eKYC ఎలా చేసుకోవాలి?

Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. అలాగే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంకా డిపాజిట్ కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం కిసాన్ ₹2,000/- రూపాయల డబ్బులతో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే … Read more

AP అన్నదాత సుఖీభవ లబ్దిదారుల జాబితా: రైతుల అకౌంట్ లో ₹7,000/- జమ అయ్యే తేదీ, eKYC ఎలా చెయ్యాలి?- పూర్తి వివరాలు

Annadatha Sukhibhava – PM Kisan Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని రైతన్నల కోసం వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా ” annadatha sukhibhava PM Kisan” పథకాన్ని జూన్ 20వ తేదీన ప్రారంభించబోతోంది. జూన్ 20వ తేదీన మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం ₹2,000/-, రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 రూపాయలు మొత్తం ₹7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయనుంది. ఇలా మొత్తం మూడు విడతల్లో కలిపి రైతుల … Read more

అన్నదాత సుఖీభవ పథకం 2025 ప్రారంభ తేదీ వచ్చేసింది: రైతుల అకౌంట్లో ₹20,000/- వేస్తారు: కావలసిన సర్టిఫికెట్స్, ఎలా అప్లై చేయాలి?

AP అన్నదాత సుఖీభవ పథకం 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల హామీల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava PM Kisan Scheme 2025) ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తోంది. రైతుల సంక్షేమం కోరి అర్హులైన రైతుల అకౌంటుల్లో ₹20,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకానికి రైతులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన, సర్టిఫికెట్స్ ఎలా అప్లై … Read more